ఓం నమో వేంకటేశాయ!!  ఈ రోజు ఆదివారం *27.05.2018* ఉ!! 5 గంటల సమయానికి తిరుమల°:23C° - 32C°,_• నిన్న *97,071* మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.• ఈ సమయం సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులు *10* గంటల తరువాత శ్రీవారి దర్శనానికి వెళ్ళవచ్చును.

Image result for tirumala devasthanam

• ప్రత్యేక దర్శనం (₹: 300) వారికి *02* గంటల సమయం పడుతుంది.• శ్రీవారి నడక మార్గమున అర్థరాత్రి *12:00* గంటల నుండి అలిపిరి *14,* శ్రీవారిమెట్టు *6* వేల‌‌‌‌ దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయబడును, మొత్తం *20* వేల టోకెన్లు పూర్తియిన తరువాత వచ్చే భక్తులు సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలి.

Image result for tirumala devasthanam

• కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులు *20* వేల మందిని ఉ: *08* గంటల తరువాత వారికి ఇచ్చిన కేటాయించిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.• నిన్న *60,590* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: