గత ఎన్నికలలో కాపులను బీసీలో చేరుస్తానని హామీ ఇచ్చి తీవ్రంగా మోసం చేసిన చంద్రబాబుపై ఎప్పటినుండో పోరాడుతూనే ఉన్నారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో ముద్రగడ పద్మనాభం కాపు జాతి తరఫున వైసీపీ అధినేత జగన్ కి మద్దతివ్వాలని అనుకుంటున్నారట.
Related image
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా సమస్యల గురించి జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర అనేక సంచలనాలు సృష్టిస్తుందని మనకందరికీ తెలుసు..అంతేకాకుండా జగన్ వెంట చాలామంది రాష్ట్ర ప్రజలు నడుస్తున్నారు..ఎందుకంటే జగన్ మాటమీద నిలబడే మనిషి అని అటువంటి నాయకుడు పై నమ్మకం కలిగిన ప్రజలు చంద్రబాబు మోసపూరితమైన హామీల వల్ల పడ్డ తమ సమస్యలను చెప్పుకుంటున్నారు.
Image result for jagan mudragada
మరియు అదే విధంగా జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా పెడుతున్న సభలకు జనం నుండి అద్భుతమైన స్పందన రావడంతో భవిష్యత్తు రాజకీయాలను శాషించాలి అనుకుంటున్నా నాయకులు వైసీపీ పార్టీలో చేరడానికి తెగ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఖచ్చితంగా 2019లో అధికారంలోకి వచ్చెది వైసీపీ పార్టీ అని ఇప్పటికే ఏన్నో సర్వేలు చెప్పాయి.
Image result for jagan mudragada
ఇందులో బాగాంగానే టీడీపీ సర్కారు విస్మరించిన కాపు రిజర్వేషన్ల సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా చేస్తోన్న ఉద్యమానికి మద్దతు కోసం…కాపులకు రిజర్వేషన్లు కల్పించల గల్ల సత్తా జగన్ కు ఉంది అని తెలుసుకొని వైసీపీకి ససోర్ట్ ఇవ్వడానికి ఆయన నిర్ణయం తీసుకున్నట్లు కాపు సామాజిక వర్గం చెబుతుంది. ఈ క్రమంలో గత ఎన్నికలలో మోసం చేసిన చంద్రబాబు ని వచ్చే ఎన్నికలలో ఇంటికి పంపిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై జగన్ ని కూర్చోబెడతామని అంటున్నారు కాపు నాయకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: