రాజకీయాలలోకి వచ్చేవారెవరికైనా సామజిక సేవ చేయాలనుకునేవారికైనా సమస్యలపై ఓ అవగాహన ఉండాలని మాజీ జేడీ అభిప్రాయడ్డారు. అందుకే తాను రైలులు, విధ్యార్ధులతో భేటీఅ అవుతున్నానని, వారే దేశానికి కావాల్సిన వారని అన్నారు. విశాఖలో ఏడు రోజుల పాటు జేడీ ఉంటారట.
రాజకీయాలలోకి వచ్చేవారెవరికైనా సామజిక సేవ చేయాలనుకునేవారికైనా సమస్యలపై ఓ అవగాహన ఉండాలని మాజీ జేడీ అభిప్రాయడ్డారు. అందుకే తాను రైలులు, విధ్యార్ధులతో భేటీఅ అవుతున్నానని, వారే దేశానికి కావాల్సిన వారని అన్నారు. విశాఖలో ఏడు రోజుల పాటు జేడీ ఉంటారట.