కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ నీ ప్రతి పక్ష నేతలు అందరూ పప్పు పప్పు అని సెటైర్లు వేస్తుంటారు అందుకు తగ్గట్టుగానే అయన ప్రవర్తన ఉంటుంది లేండి అయితే ఇప్పటివరకు టీడీపీ మీడియా తెలుగు దేశం పప్పు అయినా లోకేష్ ను మోసింది ఇప్పడూ మరలా రాహుల్ గాంధీ ని మోస్తుంది. ప్రస్తుతం రాహుల్ విదేశీ పర్యటనలో ఉన్నాడు. అక్కడ కూడా తన తీరుతో నవ్వుల పాలవుతున్నాడు రాహుల్.

Image result for rahul gandhi

అందులోనూ ‘డోక్లాం’ వివాదం గురించి స్పందిమచని ఎవరో అడిగితే.. దాని గురించి పూర్తి అవగాహన లేదు, తెలియదు అని రాహుల్ చెప్పడం వివాదాస్పదం అవుతోంది. తను ప్రధానమంత్రిని కావాలని అనుకుంటున్నాను అని ప్రకటించుకుంటున్న రాహుల్ గాంధీ ‘డోక్లాం’ గురించి తెలియదు అని అనడానికి మించిన కామెడీ ఏముంది? తనను ఎందుకు అందరూ ‘పప్పు’ అంటున్నారో.. మరోసారి రాహుల్ గాంధీ నిరూపించుకున్నాడు.

Image result for rahul gandhi

రాహుల్ బెర్లిన్ వెళ్లి నవ్వుల పాలు అయిన విషయాన్ని ఇంగ్లిష్ మీడియాతో సహా జాతీయ మీడియా అంతా కవర్ చేస్తే.. పచ్చపత్రికలు ఇప్పుడు రాహుల్ ను చల్లని చూపుతో చూస్తున్నాయి. రాహుల్ గాంధీ బెర్లిన్ లో ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తానని హామీ ఇచ్చాడనే విషయాన్ని ఫస్ట్ పేజీలో కవర్ చేశాయి. అప్పుడేమో మోడీని ఇలా ఫస్ట్ పేజీలో పెట్టారు. మోడీ వచ్చేస్తే ఏపీకి అన్నీ అయిపోతాయని కబుర్లు చెప్పారు. ఇప్పుడు మోడీ ప్లేస్ లోకి రాహుల్ ను తీసుకొచ్చి కొత్త మోసం మొదలుపెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: