నేడు తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణతో పాటు దేశంలో మద్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సైతం ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆదిక్యంలో ఉంది.  మద్య ప్రదేశ్ కాంగ్రెస్ ఆదిక్యంలో ఉంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా బీజేపీ రెండో స్థానంలో ఉంది. ఛత్తీస్ గఢ్ లో సైతం కాంగ్రెస్ ముందంజలో ఉండగా..బీజెపీ సెకండ్ పొజీషన్లో ఉంది.  మిజోరాంలో మిజోరాం నేషనల్ ఫ్రంట్ ఆదిక్యంలో ఉండగా రెండోొ స్థానంలో కాంగ్రెస్ కొనసాగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: