ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలకు కేంద్ర బిందువులుగా ఉన్న మద్దెల చెరువు సూరి, పరిటాల రవికి పెద్ద యుద్దేమే కొనసాగింది.  ఈ నేపథ్యంలో తన పార్టీ కార్యాలయానికి వెళ్లిన పరిటాల సూరిపై మొద్దు శీను అనే వ్యక్తి దారుణంగా షూట్ చేసి చంపారు.  అయితే ఈ హత్య వెనుక మద్దెల చెరువు సూరి హస్తం ఉందని..బావ కళ్లలో ఆనంద చూడటం కోసమే ఈ హత్య చేశానని మొద్దు శీను తెలపడం సెన్సేషన్ అయ్యింది.  ఇక గంగుల సూర్య నారాయణరెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరికి ఎంతో నమ్మకంగా ఉండే ఆయన అనుచరుడు భాను కిరణ్, సూరిని పాయింట్ బ్లాక్ లో కాల్చి చంపారు. ఈ ఘటన 2011 జనవరి 3న హైదరాబాద్ లో జరిగింది.  
Image result for bhanu kiran Life imprisonment
సూరి వెంటే ఉన్న భాను కారు వెనుక సీట్లో నుంచి సూరిపై కాల్పులు జరిపి పారిపోయాడు. ఆస్పత్రికి తరలించగా సూరి చికిత్స పొందుతూ చనిపోయారు. హత్య అనంతరం కొంతకాలం వరకు పోలీసుల కళ్లు గప్పి  భాను కనిపించకుండా పారిపోయాడు. 2012లో భానుకిరణ్ ను జహీరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు.   ఈ హత్య కేసులో మొత్తం ఆరుగురిపై కేసు నమోదు అయింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు 92 మంది సాక్షులను విచారించింది.   
Image result for bhanu kiran Life imprisonment
కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ ను దోషిగా తేల్చిన న్యాయస్థానం, అతనికి యావజ్జీవ శిక్ష విధించింది. అంతే కాకుండా ఆయుధాల చట్టం కేసులో మరో పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.20,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇక సూరి హత్య, ఆయుధాల చట్టం కింద భాను సన్నిహితుడు మన్మోహన్ సింగ్ కు నాంపల్లి కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5000 జరిమానా విధించింది. అయితే ఈ కేసులో మిగతా నిందితులు సుబ్బయ్య, వంశీధర్, వెంకటరమణ, హరిలను నిర్దోషులుగా విడుదల చేసింది. ఏడేళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు నేడు వెలువడింది. 


సూరి హత్యకేసులో భానుకిరణ్ కు యావజ్జీవం!

ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలకు కేంద్ర బిందువులుగా  మద్దెల చెరువు సూరి, పరిటాల రవి పెద్ద యుద్దేమే కొనసాగింది.  ఈ నేపథ్యంలో తన పార్టీ కార్యాలయానికి వెళ్లిన పరిటాల సూరిపై మొద్దు శీను అనే వ్యక్తి దారుణంగా షూట్ చేసి చంపారు.  అయితే ఈ హత్య వెనుక మద్దెల చెరువు సూరి హస్తం ఉందని..బావ కళ్లలో ఆనంద చూడటం కోసమే ఈ హత్య చేశానని మొద్దు శీను తెలపడం సెన్సేషన్ అయ్యింది.  ఇదిలా ఉంటే..గంగుల సూర్య నారాయణరెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి ఎంతో నమ్మకంగా ఉండే ఆయన అనుచరుడు భాను కిరణ్, సూరిని పాయింట్ బ్లాక్ లో కాల్చి చంపారు.  ఈ ఘటన 2011 జనవరి 3న హైదరాబాద్ లో జరిగింది.  సూరి వెంటే ఉన్న భాను కారు వెనుక సీట్లో నుంచి సూరిపై కాల్పులు జరిపి పారిపోయాడు. ఆస్పత్రికి తరలించగా సూరి చికిత్స పొందుతూ చనిపోయారు. కొంత కాలంగా పోలీసుల కళ్లు గప్పి  భాను కనిపించకుండా పారిపోయాడు. 2012లో భానుకిరణ్ ను జహీరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు.   ఈ హత్య కేసులో మొత్తం ఆరుగురిపై కేసు నమోదు అయింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు 92 మంది సాక్షులను విచారించింది.   కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ ను దోషిగా తేల్చిన న్యాయస్థానం, అతనికి యావజ్జీవ శిక్ష విధించింది. అంతే కాకుండా ఆయుధాల చట్టం కేసులో మరో పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.20,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇక సూరి హత్య, ఆయుధాల చట్టం కింద భాను సన్నిహితుడు మన్మోహన్ సింగ్ కు నాంపల్లి కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5000 జరిమానా విధించింది. అయితే ఈ కేసులో మిగతా నిందితులు సుబ్బయ్య, వంశీధర్, వెంకటరమణ, హరిలను నిర్దోషులుగా విడుదల చేసింది. ఏడేళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు నేడు వెలువడింది. 
సూరి హత్యకేసులో భానుకిరణ్ కు యావజ్జీవం!
ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలకు కేంద్ర బిందువులుగా  మద్దెల చెరువు సూరి

మరింత సమాచారం తెలుసుకోండి: