తాజాగా ఇటీవల కేంద్రం ఉత్తర్వులతో ఏపీ ఉమ్మడి హైకోర్టు విభజన అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జడ్జీలు మరియు జిల్లా జడ్జీలు కలెక్టర్ పోలీస్ కమిషనర్ లు ఘనంగా స్వాగతం పలికారు.

Image result for high court ap

పోలీసుల గౌరవ వందనాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ స్వీకరించారు.  తదనంతరం ఆంధ్రప్రదేశ్ జడ్జీలు మొత్తం బెజవాడలో ఉన్న దుర్గ గురించి సందర్శించారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రాష్ట్ర చీఫ్ జస్టిస్ తో పాటు ఇతర జడ్జిలతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ఏపీ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు మంగళవారం చక్క పెడతా కి రెడీ అయింది.

Related image

ఏపీకి అలాట్ చేసిన జడ్జిలంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఏపీకి వచ్చారు. నోవాటెల్ హోటల్‌లో జడ్జి కుటుంబసభ్యులకు బస ఏర్పాటు చేశారు.సీఎం క్యాంప్ కార్యాలయంలో  హైకోర్టు తాత్కాలిక భవనం కొనసాగనుంది. ప్రస్తుతం హైకోర్టు కి భవనం లేనందున సిటీ సివిల్ కోర్టు లో హైకోర్టు తన కార్యకలాపాలు చేయనున్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: