ఈ విషయాన్ని పలు మార్లు కేఏపాల్ మీడియా వేధికగా వెల్లడించారు. తాజాగా కేఏ పాల్ తల్లి కిలారి సంతోషమ్మ, గత రాత్రి కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె, రాత్రి 8.30 గంటల సమయంలో మరణించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కేఏ పాల్ స్వయంగా తెలియజేశారు.
Kilari Santoshamma, mother of Dr. K. A. Paul, died on 10th February 2019 at 8:30 pm in Apollo Hospital, Ram Nagar, Visakhapatnam.
— Dr KA Paul (@KAPaulOfficial) February 10, 2019
Details of full post:https://t.co/cnQt7XHShz