వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థి ఎంపికలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒక్కో జిల్లాను కొలిక్కి తెస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేసి.. ఎన్నికల రంగంలోకి జోరుగా దిగాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలపై దృష్టి సారించారు.

kurnool tdp politics కోసం చిత్ర ఫలితం


తాజాగా ఆయన కర్నూలు జిల్లా రాజకీయంపై దృష్టి పెట్టారు. ఆ జిల్లా నాయకులతో చర్చిస్తున్నారు. ఈ జిల్లాలో కేఈ కుటుంబం చాలా కీరోల్ పోషిస్తోంది. అయితే కోట్ల కుటుంబం కూడా టీడీపీ వైపు వస్తుండటంతో సీట్ల ఎంపిక కత్తిమీద సాముగా మారింది.

సంబంధిత చిత్రం


మొత్తం మీద ఈ కర్నూల్ పార్లమెంట్ పై సమీక్ష నిర్వహించిన చంద్రాబాబు.. టికెట్స్ పై కేఈ కుటుంబానికి క్లారిటీ ఇచ్చేశారట. పత్తికొండ, డోన్ నియోజకవర్గాలు కేఈ కుటుంబంకే నని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇంకా కర్నూల్ అసెంబ్లీ , మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని స్థానాలపై క్లారిటీ రాలేదు.

kurnool tdp politics కోసం చిత్ర ఫలితం


టిక్కెట్ల ఖరారు కోసం ఆయా నియోజకవర్గ నేతలతో చంద్రబాబు విడివిడిగా మాట్లాడుతున్నారు. వైసీపీ ఆధిక్యం ఉండే ఈ జిల్లాలో కనీసం గట్టిపోటీ అయినా ఇచ్చి వైసీపీ ప్రభకు అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. మరి బాబు వ్యూహం ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో..


మరింత సమాచారం తెలుసుకోండి: