ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజారెడ్డి - దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి దారుణంగా హత్య గావించబడటం తెలుగు ప్రజలకు తెలిసిన విషయమే. సుధాకర్ రెడ్డి అనే నిందితుని ఆ హత్య కేసులో ముద్దాయిగా నిర్ధఆరించి జైలు శిక్ష విధించింది అప్పటి ప్రభుత్వం.
మూడు నెలల కిందట తెలుగు దేశం ప్రభుత్వం ఆ నింధితుడిని తెలుగు దేశం ప్రభుత్వం సత్ర్పవర్తన కింద విడుదల చేశారు. ఇలా చేయడమే వైఎస్ వివేకా హత్యకు మూల కారణం అని అనుమానిస్తున్నారు వైఎస్ కుటుంబ సభ్యులు.
వైఎస్ఆర్ కాలం నుంచి తెలుగు దేశం ప్రభుత్వం హాయాంలో పోలీసులు తమని ఇబ్బంది పెడుతున్నారని వైఎస్ కుటుంబీకులు చెప్పడం. తాజాగా జగన్ మీద హత్యాయత్నం కూడా ఏమీ లేదన్నట్లు తెలుగు దేశ ప్రభుత్వం డీజీపీ చెప్పడం గమనార్హం.