ఏపిలో ఇప్పుడు ఎక్కడ చూసినా వైఎస్ వివేకానంద హత్య ఉదంతపైనే చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్న విషయం తెలిసిందే.  తాజాగా దేవగుడి ఆదినారాయణ రెడ్డి వైఎస్ఆర్ హయాంలో ప్రాచుర్యంలోకి వచ్చిన రాయలసీమ రాజకీయ నాయకుడు.  జగన్ కి దగ్గరగా ఉంటూనే హఠాత్తుగా టీడీపీలో జాయిన్ అయ్యి తెలుగు దేశ ప్రభుత్వంలో కేబినేట్ బెర్త్ కొట్టేశారీ సీనియర్ నాయకులు.

Image result for vijay sai reddy

ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండటం సదరు రాజకీయ నాయకుల వారి క్వాలిఫికేషన్.  నీతి-జాతీ లేని వారని వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి వ్యాఖ్యానించిన కొద్ది నిమిషాల్లోనే ... విజయ్ సాయిరెడ్డి రాజకీయాలకు కొత్త విజయ్ సాయిరెడ్డిది పంది భాష, వైఎస్ వివేకాది హత్యని ఆయన కూతురు-అల్లుడు కంప్టైంట్ చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డికి, వైఎఎస్ వివేకాకు టిక్కెట్ల పంపకం విషయంలో అభిప్రాయ భేదాలున్నాయంటున్నారని అన్నారు ఆదినారాయణ రెడ్డి. 

మరింత సమాచారం తెలుసుకోండి: