ఏపీ బీజేపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే


సుదీర్ఘ క‌స‌ర‌త్తు అనంత‌రం బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది.  : బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను కేంద్రమంత్రి జేపీ నడ్డా విడుదల చేసిన విషయం తెలిసిందే. 182 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో ఏపీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా ఖరారైన వారి వివరాలిలా ఉన్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నరసరావుపేట నుంచి బరిలోకి దిగుతుండగా.. పురందేశ్వరి విశాఖ నుంచి పోటీ చేయబోతున్నారు. 


నరసరావుపేట- కన్నా లక్ష్మీనారాయణ
విశాఖపట్నం: పురందేశ్వరి
హిందుపురం- ఎం.ఎల్‌.పార్థసారథి
కర్నూలు - పీవీ పార్థసారథి
ఏలూరు - చిన్నం రామకోటయ్య
నరసాపురం - మాణిక్యాలరావు
గుంటూరు- జయప్రకాష్  
విజయనగరం- సన్యాసిరాజు
శ్రీకాకుళం- పేర్ల సాంబమూర్తి
కాకినాడ - దొరబాబు
అమలాపురం - అయ్యాజీ వేమ
నెల్లూరు - సురేష్ రెడ్డి
తిరుపతి -బొమ్మి శ్రీహరిరావు
నంద్యాల - ఆదినారాయణ
అనకాపల్లి - గండి సత్య వెంకట నారాయణ
రాజంపేట- మహేశ్వర్ రెడ్డి
కడప - సింగారెడ్డి రామచంద్రారెడ్డి
విజయవాడ - కిలారి దిలీప్ కుమార్‌
అనంతపురం - చిరంజీవి రెడ్డి 
అరకు - కేవీవీ సత్యనారాయణ రెడ్డి 



మరింత సమాచారం తెలుసుకోండి: