ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల వైసీపీ అధినేత జగన్ చిత్తూరు జిల్లాలో జరిగిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ నాయకులపై మరియు చంద్రబాబుపై వారి చేస్తున్న అవినీతిపై సంచలన కామెంట్ చేశారు.

Image result for chandrababu

ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ దెందులూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే చింతమనేని ప్రభాకర్ పై ఆయన నియోజకవర్గంలో చేసిన దాడులపై మరియు అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాపై జగన్ మాట్లాడుతూ చంద్రబాబు పై చింతమనేని ప్రభాకర్ పై తీవ్ర విమర్శలు చేశారు.

Related image

అక్రమంగా ఇసుక రవాణా ను అడ్డుకున్న మహిళా ఎమ్మార్వో పై చేయి చేసుకున్న తన వర్గానికి చెందిన చింతమనేని ప్రభాకర్ కి మళ్ళి టికెట్ కేటాయించి రౌడీలను రాజకీయాలలో ప్రోత్సహిస్తున్నారని చింతమనేని ప్రభాకర్ ను ఉద్దేశించి జగన్ తీవ్ర విమర్శల వర్షం కురిపించారు.

Related image

ఇంత దారుణమైన చంద్రబాబు ప్రజలను మోసం చేయటం లో తన వర్గానికి చెందిన వారిని కాపాడటంలో న్యాయస్థానాలను సైతం మేనేజ్ చేస్తూ నీచమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని చంద్రబాబుపై తీవ్ర విమర్శల వర్షం కురిపించారు జగన్.



మరింత సమాచారం తెలుసుకోండి: