ఏపిలో ఇప్పుడు ఎన్నికల హడావుడి మొదలైన తర్వాత నేతలు ప్రజలకు హామీల వర్షం కురిపిస్తూ వస్తున్నారు.  ఇప్పటికే చంద్రబాబు  అనేక హామీల వర్షాలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కూడా పలు హామీలు ఇస్తూ వస్తున్నారు. 


ఇక పించన్ 3 వేలు ఇస్తడట బాబోరు అన్ని అచ్చం జగన్ చెప్పినట్టే.  రాజకీయాల్లో ఎవరైతే ఎజెండా సెట్ చేస్తారో వారికే  ప్రజలు పట్టం కడతారు.  నాడు ఎన్టీఆర్ ఇచ్చిన హామీలన్నింటిని కోట్ల విజయభాస్కరెడ్డి కాంగ్రెస్ ఇచ్చేసింది.


దానికి ఎన్టీఆర్ సమాధానం : తెలుగు దేశం పార్టీ హామీ ఇస్తేనే ఇలా జరిగితే ఇక తెలుగు దేశం ప్రభుత్వం వస్తే ఎంత బావుంటుందో అని చెప్పిన మాట ఈ రోజు జగన్ అంటుంటే అభినవ ఎన్టీఆర్ నువ్.. జగన్ అనుకుంటున్నారు ఆంధ్రప్రజలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: