వైకాపా ఇప్పుడు త్రిశూల వ్యూహాన్ని ప్లాన్ చేస్తోంది. ఈ విషయం ప్రతీ వైకాపా కార్యకర్త - నాయకుడు చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు శ్రీధర్ .ముఖ్యంగా మూడు అంశాలు ఈ విషయం లో గుర్తుంచుకోవాలని చెబుతున్నారు ఆ పార్టీ వారు


1. ప్రజా సమస్యలే అజెండా గా వైకాపా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ముందుకి నడుస్తారు .. నడుస్తున్నారు 



2. చంద్రబాబు గారి తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తూ ఆయన చేసిన దారుణాలని జనం దగ్గర రుజువులతో సహా బయట పెడుతూ .. సోషల్ మీడియా సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం గా నిరూపిస్తున్నారు 



3. ప్రతీ కార్యకర్తా - నాయకుడూ గ్రామాల్లోకి వెళ్లి 2014 లోని టీడీపీ మ్యానిఫెస్టో బయటకి తీయండి .. చంద్రబాబు అందులో ఏం చెప్పారు .. చెప్పరా లేదా - అయితే వాటిల్లో ఎన్ని చేసారు అనేది ప్రశ్నించండి. చేసి ఉంటె మాకు ఓటు వెయ్యద్దు - చెయ్యకపోతే మాకు ఓటు వెయ్యండి అని వాడ వాడలా మీరు ప్రచారం చెయ్యండి అంటున్నారు వైకాపా నాయకులు శ్రీధర్ 



ఇదే గనక జరిగితే ఈ త్రిశూల వ్యూహం దెబ్బకి జనం వేసే ఓట్ల సునామీ లో చంద్రబాబు కొట్టుకుని పోతారు అనేది వైకాపా వాళ్ళ ప్లానింగ్ గా చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: