ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో చాలా సర్వేలు తమ ఫలితాలని వివరించాయి. అన్ని సర్వేలు వైసీపీదే విజయమని తేల్చేశాయి. ఈ సర్వే కూడా వైసీపీదే విజయమని తేల్చిన వచ్చే సీట్ల విషయంలో మాత్రం సంచలనం రేపుతోంది. ఈ ఫ‌లితాల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. మోత్తం 175 నియోజ‌క వ‌ర్గాల్లో వైసీపీ 121, టీడీపీ 43, జ‌న‌సేన 11 స్థానాల్లో గెలవగలదని సర్వే తేల్చి చెప్పింది. 


శ్రీకాకుళం : టీడీపీ(1)  వైస్సార్సీపీ(10) జనసేన(0)

విజయనగరం : టీడీపీ (8) వైస్సార్సీపీ (9) జనసేన (1)

విశాఖపట్నం : టీడీపీ (4) వైస్సార్సీపీ (9) జనసేన (2)

ఈస్ట్ గోదావరి : టీడీపీ (5) వైస్సార్సీపీ (11) జనసేన (3)

వెస్ట్ గోదావరి : టీడీపీ (9) వైస్సార్సీపీ (2) జనసేన (4)

కృష్ణ :   టీడీపీ (6) వైస్సార్సీపీ (10)  జనసేన (0)

గుంటూరు : టీడీపీ (7) వైస్సార్సీపీ (10) జనసేన (0)

ప్రకాశం  : టీడీపీ (5) వైస్సార్సీపీ (7) జనసేన (0)

నెల్లూరు : టీడీపీ (4) వైస్సార్సీపీ (6) జనసేన (0)

కడప  : టీడీపీ (3) వైస్సార్సీపీ (7) జనసేన (0)

కర్నూల్ : టీడీపీ (4) వైస్సార్సీపీ (10) జనసేన (0)

అనంతపురం : టీడీపీ (4) వైస్సార్సీపీ (9) జనసేన (1)

చిత్తూరు : టీడీపీ (5) వైస్సార్సీపీ (9) జనసేన (0)

మొత్తం : టీడీపీ : 43 వైస్సార్సీపీ : 121 జనసేన : 11 


మరింత సమాచారం తెలుసుకోండి: