కొత్త ఆశలతో ఉగాది వస్తోంది. ఉగాది తెలుగు వారికి ఎంతో ముఖ్యమైన పండుగ. తెలుగువారికి ఉగాదితోనే కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఉగాది రోజు పండితులు ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది రోజు అందరూ వారివారి రాశి ఫలాలు చూసుకుంటారు.


పేరును బట్టి నక్షత్రాన్ని బట్టి ఆ యేడాదంతా ఏ నెల ఎలా ఉంది వారి ఆదాయవ్యయాలు, రాజ పూజ్యం, అవమానాలు చూస్తుంటారు. ఈ ఉగాది నుంచి నాలుగు రాశుల వారికి మాత్రం చాలా బాగుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏవో తెలుసా... వృశ్చికం, సింహరాశి, కర్నాటక రాశి, మీన రాశి..

ఈ నాలుగు రాశుల వారికి ఈ కొత్త సంవత్సం అద్భుతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ప్రత్యేకించి వశ్చికరాశివారికి గత ఆరేళ్ల నుంచి ఉన్న శని వదిలిపోతుందట. ఈ నాలుగు రాశులవారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే అవుతుందట. 

ఈ నాలుగు రాశులవారికి ధనలాభం కూడా కలుగుతుందట. ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న కేసులు క్లియర్ అవుతాయట కూడా. చక్కటి అవకాశాలు అందిపుచ్చుకుంటారట. గృహ యోగం కూడా కలుగుతుందట. ఉద్యోగంలోనూ ఎదుగుదల ఉంటుందట. ఇదీ ఆ నాలుగు రాశుల అదష్టం కథ.



మరింత సమాచారం తెలుసుకోండి: