శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహస్వామి గురించి కొత్తగా తెలుగు వారికి చెప్పాల్సిన అవసరం లేదు.  రాష్ట్ర ప్రజల సుఖ శాంతుల కోసం ఆయన ఎన్నో యజ్ఞ, యాగాదులు నిర్వహించారు.  అలాంటి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహస్వామి వారు మరోసారి ప్రజలు సుభీక్షం కోరుతూ..యాగం చేశారు. 

విశాఖశ్రీ శారదాపీఠంలో గత మూడురోజులుగా నిర్వహిస్తున్న రాజశ్యామల సహిత నవగ్రహ శాంతిహోమం ఈరోజు పూర్ణాహుతితో దిగ్విజయంగా ముగిశాయి ఈకార్యక్రమం శారదా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహస్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగటం విశేషం రాబోవు వికారి 
నామసంవత్సరం  నుంచి రాష్ట్ర దేశ ప్రజలకు సుఖ సంతోషాలు ఇవ్వాలని సదుద్దేశంతో ఈకార్యక్రమం నిర్వహించారు .

మరింత సమాచారం తెలుసుకోండి: