గత కొంత కాలం నుండి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో గతంలో జరిగిన అనేక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఆదరించిన దాఖలాలు చాలానే ఉన్నాయి.


ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాబోతున్న ఎన్నికలలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎంతో కాలం నుండి తెలుగుదేశం పార్టీని ఆదరించిన చంద్రబాబు 2014 ఎన్నికల్లో చెప్పిన అబద్ధాలతో తమను మోసం చేశారని బోరుబోరున పాదయాత్రలో జగన్ కి చెప్పుకోవడంతో మరియు అదే విధంగా తెలుగుదేశం పార్టీ సామాన్యులను ఏ విధంగా మోసం చేసింది వంటి విషయాలను అర్థవంతమైన రీతిలో జగన్ కూడా ప్రజలకు తెలియ చెప్పిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు మొత్తం ఇప్పుడు వైసీపీ పార్టీ వైపు మళ్లీ నట్లు సమాచారం.


గత కొంత కాలం నుండి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో జగన్ తన పార్టీ తరఫున సరైన అభ్యర్ధులను నిలబెట్టడం తో ఉత్తరాంధ్ర ప్రాంతంలో 2019 ఎన్నికల్లో కచ్చితంగా జగన్ మెజార్టీ స్థానాలను గెలవటం ఖాయమని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. ఏది ఏమైనా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు మొత్తం వైసీపీ పార్టీ వైపు వెళ్ళిపోయింది దానికి కారణం చంద్రబాబు నిర్లక్ష్య పరిపాలనే అని అంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: