ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మంగళగిరిలో కొత్త ఇంటి నిర్మాణం తరువాత గృహ ప్రవేశం చేసి వెంటనే హైదరాబాదుకు వెళ్లిపోవడం అనేకానేక చర్చలకు దారి తీసింది. తెదేపా నేతలు పార్టీలో కొత్త చేరికలు ఎక్కవ అయిపోవడం వల్ల జగన్ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లిపోయారని అన్నారు.

అయితే అక్కడ తెలియని విషయం ఏమిటంటే... మంగళగిరిలో జగన్ ఇంటి పరిధిలో హై ఓల్టేజ్ 5 ఇంటర్ సెక్తార్లను కనుగొన్నారట. వీటి ద్వారా అక్కడి నుండి చాలా దూరం వరకు మొబైల్స్ లో వచ్చే అన్నీ ఇంకమింగ్ మరియు ఔట్ గోయింగ్ కాల్స్ రికార్డ్ చేయవ్వచ్చట.

దీనిని కనిపెట్టిన వైసీపీ సాంకేతిక బృందం కాస్తా జగన్ కు అసలైన విషయం చెప్పారట. దీంతో జగన్ అక్కడి నుండి వెళ్లిపోయి హైదరాబాద్ నుండి పార్టీ కార్యకలాపాలు అన్నీ సాగించనున్నారట. మొత్తానికి టీడీపీ వ్యూహం భలే ఘోరంగా బెడిసి కొట్టింది కదూ...!


మరింత సమాచారం తెలుసుకోండి: