చంద్రబాబు, లోకేశ్‌ లను జైలుకు పంపకపోతే.. తాను ఎన్టీఆర్‌ భార్యనే కాదంటున్నారు లక్ష్మీపార్వతి.. పాతికేళ్లుగా ఎన్టీఆర్ కుటుంబం పెట్టే అవమానాలు భరిస్తూ వచ్చానన్నారు. కోటి అనే వ్యక్తిని లక్ష్మీపార్వతి లైంగికంగా వేధిస్తుందని ప్రచారం జరిగిన నేపథ్యంలో చంద్రబాబు, లోకేశ్ లపై ఆమె నిప్పులు చెరిగారు. 


తాను గుట్టు విప్పితే చంద్రబాబు, లోకేశ్ కుటుంబాల చరిత్ర అంతా బయటపడుతుందన్నారు లక్ష్మీ పార్వతి.. కుటుంబం పరువు కోసం మౌనంగా ఉన్నానంటున్నారు లక్ష్మీపార్వతి. తన మీద వేసిన నిందలకు లీగల్‌ గా స్పందిస్తానన్నారామె. 


జగన్ అధికారంలోకి రాగానే.. తానేంటో చూపిస్తానని ఆమె సవాల్ విసిరారు.. ఇంకా ఆమె ఏమన్నారంటే.. 
నామీ ఆనాడే నిందలు వేశారు.. ఆరోజు నాభర్త వాటిని అబద్దాలని నిరూపించి పెళ్లిచేసుకున్నాడు. అది నాకు గర్వ కారణం.. వెధవలు మీరు.. సిగ్గుమాలిన వాళ్లు.. మీకు పరువులేదు.. శీలం లేదు.. సంస్కారం లేదు.. ఏంట్రా.. ఈ వయస్సులో నన్నేం చేస్తదారు.. 30 ఏళ్ల వయస్సులోనే నాకు మచ్చలేదు.. అరవై ఏళ్ల వయస్సులో మచ్చ ఆపాదిస్తారా.. 


ఎంత కుక్క బతుకులు మీవి.. ఇంత నీచులురా మీరు.. నామీద మీ కోవర్టులను ప్రయోగిస్తారా.. వాడికి వాడి తల్లితో సంబంధం తప్పని సరిగా ఉండి ఉంటుంది.. లేకపోతే అమ్మా అని పిలిచిన నోరుతో ఎవడూ నిందలు వేయలేడు.. మీ జాతకాలేంటి... వాడి వెనుక ఎవరున్నారు అంతా బయటపెడతా..



మరింత సమాచారం తెలుసుకోండి: