వైసీపీ ఏపీ ఎన్నికల్లో 120 స్థానాలకుపైగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ నేతల అంచనాలు అలా ఉన్నాయి మరి. ఏ పార్టీ అయినా గెలుస్తానని లెక్కలు వేసుకోవడంలో విచిత్రం ఏముంది.. ఆ పార్టీ నేతలు చెబుతున్న లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం..
తూర్పు గోదావరి జిల్లా : వైసీపీ -11 , టీడీపీ -8
వైసీపీ:
తుని
ప్రత్తిపాడు
పిఠాపురం
అనపర్తి
కాకినాడ సిటీ
ముమ్మడివరం
అమలాపురం
కొత్తపేట
జగ్గంపేట
రంపచోడవరం
గన్నవరం
టీడీపీ:
కాకినాడ రూరల్
పెద్దాపురం
రామచంద్రాపురం
రాజోలు
మండపేట
రాజానగరం
రాజమండ్రి రూరల్
రాజమండ్రి సిటీ
పశ్చిమ గోదావరి జిల్లా : వైసీపీ -11 , టీడీపీ -4.
వైసీపీ:
కొవ్వూరు
నిడదవోలు
ఆచంట
నరసాపురం
భీమవరం
తాడేపల్లి గూడెం
ఉంగుటూరు
ఏలూరు
గోపాలపురం
పోలవరం
చింతలపూడి
టీడీపీ:
దెందులూరు
పాలకొల్లు
ఉండి
తణుకు
మరి ఈ లెక్క ఎంతవరకూ వాస్తవం అవుతుందో.. మే 23న కానీ తెలియదు. కాపుసామాజిక వర్గం ప్రభావం చూపుతుందని అనుకున్నా.. జనసేన ఈ జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలవదని వైసీపీ నేతలు చెబుతున్నారు.