కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు రాహూల్ గాంధికి తృటిలో ప్రమాదం తప్పింది.  ఆయన ప్రయాణిస్తున్న విమారంలో సాంకేతిక లోపం తలెత్తింది.  బయలు దేరిన కొద్ది సేపటికే ఇంజన్ లో లోపం ఉన్నట్లు గుర్తించిన పైలెట్లు. బిహార్, ఒడిశా, మహారాష్ట్ర లో ఎన్నికల ప్రచార సభలకు హాజరయ్యేందుకు ప్రత్యేక విమానంలో బయలు దేరిన రాహూల్ గాంధీ. 

విమానంలో లోపం తలెత్తడంతో ప్రచార సభలకు ఆలస్యం అయినందుకు క్షమాపణలు చెప్పిన రాహూల్ గాంధీ.  కాగా, గతంలో కాంగ్రెస్ పార్టీ లీడన్లకు విమాన ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. 

రాహూల్ గాంధీ బాబాయి  ఒక విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్.రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: