ఆధార్ డేటా చోరీపై నేడు వైసీపీ కార్యాలయంలో విజయ్ సాయిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి..చంద్రబాబుపై ధ్వజమెత్తారు.  ఆడ పిల్లల ఫోన్ నెంబర్లు, ఆధార్ డేటా అంతా టీడీపీ దొంగల ముఠా వద్ద ఉంది. సంబంధిత శాఖలపై సమీక్ష చేసే అధికారం సీఎస్ కి ఉంది.  ఆధార్ డేటాను టీడీపీ దుర్వినియెగం చేసింది. ఈ ప్రగతి ప్రాజెక్ట్ ను ఆధార్ కు లింగ్ చేశారు. సంక్షేమ పథకాల పేరుతో ఆధార్ డేటాను దొంగిలించారు.  ఆధార్ డేటాను ఈ ప్రగతి ప్రాజెక్ట్ కి ట్రాన్స్ ఫర్ చేశారు.  ప్రత్యేక సాఫ్ట్ వేర్ తో డేటాను కన్వర్ట్ చేశారు. ఈ ప్రగతి నుంచి సేవామిత్రకు డేటా బదిలీ చేశారు.  ఇతరహా పనులు దేశానికే ముప్పు వాటిల్లేలా చేస్తాయి.

ఇందులో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే.. మైక్రో ఫోన్ ఆడియో రికార్డింగ్ మీ ఫోన్ ఆన్ చేసి పెట్టి ఇతరులతో మీరు మాట్లాడితే..మీ మద్య లో జరగుతున్న సంభాషణలు కూడా రికార్డు అయ్యే ప్రమాదం ఉంది. చంద్రబాబు నాయుడు తన బినామీ అశోక్ దామోదరంతో దేశానికి, రాష్ట్రానికి..రాష్ట్ర ప్రజలకు ఎంత ముప్ప తీసుకు వచ్చాడో అర్థం చేసుకోవచ్చిన విజయసాయిరెడ్డి అన్నారు.   

ఎక్కడైనా ఏదైనా మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు కానీ..ఒక ఆడపడుచుకు ప్రమాదం వాటిల్లితే..ఆడ పిల్లకు ఎక్కడ నుంచైనా అజ్ఞాత కాల్ వస్తే వాల్లను మోసం చేస్తే ఒక్కటే అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు దొంగిలించిన ఈ డేటా బేస్ ఆధారంగా చేసుకొని టీడీపీ దొంగలు ఇలాంటి పనులు చేస్తున్నారని అర్థం చేసుకోవాలి.

ఈ వివరాలు ఎలా సేకరించారంటే..మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాంటే ఆధార్ నెంబర్ ఇవ్వాల..అంతేందుకు మీకు ఏది కావాలన్నా సంక్షేమ పథకాలు వినియోగించుకోవడానికి ఏది కావాలన్నా ఆధార్ ఇవ్వాలి.  ఈ వివరాలు కేంద్ర ప్రభుత్వం పరిథి నుంచి యథాతదంగా ఇవ్వడం జరుగుతుంది. ఏపి ఆన్ లైన్ పోర్టల్ ద్వారా వివిధ ఆన్ లైన్ సేవల కోసం వచ్చిన పౌరులందని వివరాలను  ఏపి ఆన్ లైన్ లో సేవా మిత్ర యాప్ ద్వారా యథాతదం


మరింత సమాచారం తెలుసుకోండి: