తాజాగా పెనుమంట్ర మండలం మార్టేరులో కల్యాణ మండపటంపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. అయితే అక్కడ జరుగుతున్న పార్టీల్లో 3 వందల మందికి పైగా యువకులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం తాగుతూ అమ్మాయిలతో డ్యాన్స్ చేయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా.. సంబరాల్లో భాగంగా యువతులతో అశ్లీల నృత్యాలు చేయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఐదుగురు యువతులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేశారు. వేడుకల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు.