ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం ఖయామని తేల్చాయి జాతీయ స్థాయి రిపోర్ట్స్. ఫ్యాను గాలి ముందు సైకిల్, జనసేన పార్టీలు తుడిచి పెట్టుకు పోవడం ఖయామని, అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పాయి. ఇప్పటి వరకూ వచ్చిన సర్వేల ప్రకారం జగన్ మోహన్ రెడ్డికి దాదాపు 100 పైగానే సీట్లు వచ్చే సీఎం అవ్వడం ఖాయమని చెప్పాయి. ఇదిలాఉంటే వైసీపీ కి వచ్చే ఎంపీ స్థానాల విషయంలో సైతం జగన్ హవా కనిపిస్తోందని, 20 సీట్ల ఏ మాత్రం కూడా తగ్గే అవకాశం లేదని తేల్చి చెప్పాయి.
ఇండియా టుడే మై యాక్స్ సర్వే
వైసీపీ – 130-135
టీడీపీ – 37-40
జనసేన – 0-1
వైసీపీ – 18-20 ఎంపీ సీట్లు ఖాయం
టీడీపీ – 4-6
సీపీఎస్ సర్వే ప్రకారం చూస్తే
వైసీపీ – 133-135
టీడీపీ – 37-40
జనసేన – 1
ఐ పల్స్
వైసీపీ – 110 – 120
టీడీపీ – 56 – 62
జనసేన – 0 – 3
ఆరా సర్వే
వైసీపీ – 126
టీడీపీ – 47
జనసేన – 2
ఎంపీ స్థానాలు
వైసీపీ – 20-24
టీడీపీ – 1-5
టైమ్స్ నౌ
వైసీపీ – 18 ఎంపీ