గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణం తరువాత ఈ మార్పు జరిగింది. సింపతీ ఓట్లు అన్ని టిడిపికి పడతాయని టిడిపి అభిప్రాయం. నగరి నుంచి మళ్ళీ తానే విజయం సాధిస్తానని అంటోంది రోజా. నగరి తమిళనాడు బోర్డర్ లో ఉన్నది కాబట్టి ఇక్కడ తమిళ ఓటర్ల ప్రభావం కూడా ఉంటుంది. ఇది రోజాకు కలిసి వచ్చే అంశం. గతంలో కూడా ఈ నియోజక వర్గంలో తమిళ ఓటర్ల వలనే రోజా విజయం సాధించింది.
గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణం తరువాత ఈ మార్పు జరిగింది. సింపతీ ఓట్లు అన్ని టిడిపికి పడతాయని టిడిపి అభిప్రాయం. నగరి నుంచి మళ్ళీ తానే విజయం సాధిస్తానని అంటోంది రోజా. నగరి తమిళనాడు బోర్డర్ లో ఉన్నది కాబట్టి ఇక్కడ తమిళ ఓటర్ల ప్రభావం కూడా ఉంటుంది. ఇది రోజాకు కలిసి వచ్చే అంశం. గతంలో కూడా ఈ నియోజక వర్గంలో తమిళ ఓటర్ల వలనే రోజా విజయం సాధించింది.