నరేంద్ర దామోదర్ దాస్..భారత ప్రజలు అభిమానంగా మోదీ అని పిలుచుకునే ఈ నాయకుడు తన విలక్షణ నాయకత్వంతో సాధారణ స్థాయి నుంచి దేశ ప్రధాని స్థాయి, బీజేపీ ఒంటి చేత్తో నడిపించే స్థాయికి వచ్చాడీ నాయకుడు.


దేశం అంటే తను, తను అంటే దేశం అనే స్థాయికి పనులు చేసుకుంటూ, ప్రాజెక్టు చేసుకుంటూ వెళ్లారు మోదీ.  తనను భారత దేశ ప్రజలు కూడా మోదీని అదే స్థాయిలో గుర్తించారు.


దేశమంతా మోదీ హవా నడుస్తుంది, ఎన్డీయే 327 స్థానాల్లో ముందంజలో ఉంది. రెండోసారి భారత దేశ ప్రధానిగా మోదీ సిద్దమవుతున్న వేళ ఒక చేదువార్త..తన సొంత నియోజక వర్గం వారణాసిలో ప్రస్తుతానికి వెనుకంజలో ఉన్నారు. 


కథ ఇప్పుడే మొదలయ్యింది.. పూర్తి ఫలితాలు తెలియడానికి ఇంకా నాలుగు గంటలు ఉంది.. క్షణ-క్షణానికి  తాజాగా వార్తలను  మీ ముందుకు తీసుకొస్తాము ఇండియాహెరాల్డ్ గ్రూప్. 


ప్రస్తుతం లీడ్ : వైసీపీ : 143, తేదేపా : 21, ఎన్డీయే : 334, యూపీఏ : 102



మరింత సమాచారం తెలుసుకోండి: