దేవినేని ఉమా.....విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి.....రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు. దేవినేని రమణ గారి మరణం తో పాటుగా దేవినేని రమణ గారి భార్య దేవినేని ప్రణీత అనుమానాస్పద మరణం తో రాజకీయ్యాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అయన ఇప్పుడు ప్రతి ఒకళ్ళ నోటా వినపడే పేరైంది. ప్రతి రోజు ఎదో ఒక వివాదం, ఎదో ఒక ఇబ్బంది, ఎదో ఒక గొడవ.


ఇసుక మాఫియా, నీటి ప్రోజెక్టుల కమిషన్ లు, భూ దండాలు, అబ్బో....అయ్యగారి చిత్రాలెన్నో ఎన్నెన్నో అంటున్నారు ఆంధ్ర ప్రజలు. దేవినేని అంటేనే కిరికిరి అనే భావన తెలుగు ప్రజల మైండ్ లో ఉన్న మాట వాస్తవం. అటువంటి దేవినేని తన గెలుపు గురించి కొండంత ధీమా తో ఉన్నారు. తన రాజకీయా ప్రత్యర్థి, వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ ను దేవినేని ఉమా తన అధికార బలం తో పెట్టిన ఇబ్బందులు ఎన్నో- ఎనెన్నో అనుకుంటున్నారు వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులు, వైసీపీ అభిమానులు.


ప్రజాస్వామ్యం గొప్పతనం ఏమిటంటే, చలి చీమలన్నీ చేరి వాన సర్పాన్ని ఛేదించినట్లు.....ఏమి కానీ సామాన్యులు, అంతా మేమె అనుకునే నాయకుల చరిత్రను రాయగలరు, తిరగ రాయగలరు.
దేవినేని ఉమా అయ్యోరు ఓటమి ముంగిట ఉన్నారు, వసంత కృష్ణ ప్రసాద్ గెలుపు దారిలో ఉన్నారు.


ప్రస్తుత లీడ్:  వైసీపీ: 150 , టీడీపీ- 24 , NDA - 332 , UPA - 104 


మరింత సమాచారం తెలుసుకోండి: