కడప జిల్లాలో ఆసక్తికరమైన నిజయోజకవర్గం జమ్మలమడుగు. ఇది టీడీపీ కి అనుకూలంగా ఉండే ప్రాంతం. కానీ ఈసారి సమీకరణాలు మారాయి. వైసీపీ పార్టీ తమ జెండాను జమ్మలమడుగు లో బాహాటంగా ఎగురవేసింది.టీడీపీ నేత రామసుబ్బారెడ్డి ,వైసీపీ నేత సుదీర్ రెడ్డి కి జరిగిన పోరులో వైసీపీ నేత ఆధిక్యతను ప్రదర్శిస్తూ గెలుపు వైపు పరుగులు తీశారు.

టీడీపీదే విజయం అనుకున్న వారంత ముక్కున వేలు వేసుకునేలా సుధీర్ రెడ్డి విజయం సాధించారు.ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యే పోటీ ఉంది. అసలు ఇతర పార్టీల ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. మొత్తం గా చెప్పలంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన స్టామినా ఏంటో కడపలో చూపించారు.

టీడీపీ ఆదినారాయణ రెడ్డి తన ఉనికిని కొల్పోవడం కూడా ఇందుకు గల ఒక కారణం చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలు అన్నీ వైసీపీ పార్టీ చూపడం, 

మరింత సమాచారం తెలుసుకోండి: