రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ నేత మెడ వెంకట మల్లికార్జున రెడ్డి ఆధిక్యం తో ముందజలో ఉన్నారు. దాదాపు గా గెలుపు ఖరారు ఐపోయినట్టే. అలాగే టీడీపీ అభ్యర్థి భత్యాల చెంగళ్ రెడ్డి తక్కువ మెజారిటీతో వెనుకకు పడిపోయారు.

దాదాపు గా 10వేలా ఓట్ల మెజారిటీ ఆధిక్యన్నీ వైసీపీ నేత పరదర్శిస్తూ గెలుపు దిశ గా పరుగులు పెడుతున్నారు. టీడీపీ వైఫల్యం తప్పదు. టీడీపీ నాయకులు చేసిన పొరపాట్లు లకు ఫలితంగా ఓటమీ చూడాల్సి వస్తుంది.

అలాగే కడప లో జగన్ కున్న ఫాలోయింగ్ కూడా మల్లికార్జున్ రెడ్డికి పెద్ద ప్లస్ గా అనుకోవచ్చు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో వైసీపీ గెలుపు ప్రభంజనం తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రాజంపేటలో మొదటి నుండి తెలుగు దేశం పార్టీలో అనిశ్చితి నెలకొంది. దాని ప్రభావమే చివరికి నేడు ఫలితంలో కనపడింది


మరింత సమాచారం తెలుసుకోండి: