గెలుపు రేసులో తన తనయుడు శ్రీరామ్ నిలువలేకపోయాడు. ప్రజలు వైసీపీ నేత ప్రకాష్ రెడ్డికీ పట్టం కట్టారుజగన్ తన ప్రభంజనాన్ని టీడీపీ నేతలు తమ కంచుకోటలు గా భావించే వాటి పై సైతం కూడా పంజా విసిరాడు. వారి ఆశయాలును అడిఆవిరి చేసి గెలుపుకు చేరువయ్యాడు.
ప్రకాష్ రెడ్డి మంచి మెజారిటీ తో గెలుపు వైపు వెళ్తున్నాడు. చాలా కాలం నుంచి పరిటాల కుటుంబం కు కొమ్ము కాసిన ప్రజలు ఈసారి మార్పు కోరుకున్నారు. ప్రజల నిర్ణయానికి మంత్రి సునీతకు దిమ్మ తిరిగిపోయి ఉంటుంది.