ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కేంద్ర RITI మాజీ కమిషనర్ శ్రీమాన్ మాడభూషి శ్రీధరాచార్యులు ప్రశంసలు


ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టో ను అందరూ మరిచిపోయేవాళ్లే. . . అయితే ఇచ్చిన మాటను ప్రతి రోజు గుర్తించుకోవడం అత్యంత సహాయం. అది ప్రకటించిన వైఎస్ జగన్ అభినందనీయుడు.


ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన తర్వాతే వాటిని సీఎం గది గోడలపై పెట్టి అందరికి తన భాద్యత తనకు తెలుసు అని చూపించిన సాహసి. .. ఈయన అన్నింటా విజయం సాధించాలి అని అభిలాషించారు.


ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి శుభాకాంక్షలు.: మాడభూషి. . .


మరింత సమాచారం తెలుసుకోండి: