సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో మోడీ ఎప్పుడు ముందు ఉంటారు.  అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆయన్ను అందరు ఎదిరించారు.  విమర్శించారు.  కానీ, మొన్న జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించారు.  


రెండోసారి విజయం సాధించిన తరువాత, దేశభద్రత, భవిష్యత్ లో ఉపగ్రహాల భద్రత వంటి విషయాలపై దృష్టి పెట్టి.. దానికి తగిన విధంగా నిర్ణయం తీసుకున్నారు.  ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో భయాన్ని పుట్టిస్తోంది.  ఇప్పటి వరకు ఇలాంటి నిర్ణయం ఏ దేశం కూడా తీసుకోలేదు


భవిష్యత్తులో మన ఉపగ్రాలు క్షేమంగా ఉండేందుకు డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ పేరుతో ఓ శాఖను ఏర్పాటు చేయబోతున్నది.  దీనికి వైస్ మార్షల్ అడ్మిరల్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఈ ప్రోజెక్ట్ రన్ అవుతుంది.  త్రివిధ దళాల కు సంబంధించిన ఢిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ అక్కడ జరుగుతుంది.  


భవిష్యత్తులో యుద్ధ సమయంలో మన ఉపగ్రహాలను నాశనం చేయాలని చూసే వాళ్ళ విమానానాలు, వాళ్ళ క్షిపణి వ్యవస్థను నాశనం చేసే విధంగా క్షిపణి వ్యవస్థను ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు.  ఇది జరిగితె.. ఇండియా రక్షణ వ్యవస్థ మరింత బలపడుతుంది అనడంలో సందేహం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: