తెలుగు దేశం ఎంపీలు నలుగురు బీజేపీ లో చేరారు. ఐతే ఇదంతా చంద్ర బాబు ప్లానే అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఆ వాదన చెప్పే వారు ఏమంటున్నారో చూడండి.

 

"భళా చంద్రబాబు.... నీ చాతుర్యం ముందు ఎవడైనా బలాదూర్.. నలుగురు ఎంపీలను పంపి..... మోదీ-షా లను పిల్లుల్ని చేశావుగా....  ఇక అక్కడ ఏమి జరిగినా ఇక్కడ నీకు తెలిసిపోతుంది..... 22మంది ఎంపీలు గెలిచి వైసీపీ ఏం చేయగలిగింది..... నలుగుర్ని పంపేసి.... మళ్ళీ బీజేపీకి మిత్రుడివైపోయావ్..... 

 

ఊళ్ళో లేని సమయంలో ఈ తంతు మొత్తం నడిపించి చేతులు దులిపేసుకున్నావు. రేపు జనం ముందుకెళ్లి బీజేపీని తిట్టి సానుభూతి కొట్టేయొచ్చు....  పనిలో పనిగా ఈడి, సీబీఐలు మీదకు రాకుండా  అడ్డుకోవచ్చు.

 

 అవినీతి, కుంభకోణాలు ఎటూ వాళ్ళ పేరునే ఉంటాయి కాబట్టి...., వాళ్ళెటు గోడ దూకేశారు కాబట్టి ఆ పాపం వాళ్లదే అని బొంకొచ్చు.......  చంద్రబాబు చాణక్యం ముందు.... ఎవరైనా మొకరిల్లాల్సిందే...."

మరింత సమాచారం తెలుసుకోండి: