* రోజాకు ఏపీఐఐసి ఛైర్మన్.
* మహిళా కమిషన్ ఛైర్ పర్సన్గా వాసిరెడ్డి పద్మ..
* సీఆర్డీఏ ఛైర్మన్గా ఆళ్ల రామకృష్ణారెడ్డి
* ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్గా మోహన్బాబు.
* ఆర్టీసి ఛైర్మన్గా అంబటి రాంబాబు.
* కాపు కార్పోరేషన్ ఛైర్మన్గా గ్రంధి శ్రీనివాస్.
* బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని ద్రోణంరాజు శ్రీనివాస్.
* పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్గా యేసురత్నం.
* సివిల్ సప్లయిస్ కమిషన్ ఛైర్మన్గా ఆమంచి కృష్ణమోహన్.
* ఎస్సీ కమిషన్ ఛైర్మన్గా మోషేన్ రాజు.
* వక్ఫ్ బోర్డు ఛైర్మన్గా మహ్మద్ ముస్తఫా.
ఇతర ఛైర్మన్ల పోస్టులను జగన్ దాదాపు భర్తీ చేసినట్లుగా తెలుస్తోంది. వీటితో పాటుగా భూమన కరుణాకర రెడ్డికి రాయలసీమ అభివృద్ది మండలి ఛైర్మన్.....