ఇవాళ ఏపీ లో అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి ప్రశ్నోత్తాల సమయాలు కొనసాగునతున్న ఈ నేపథ్యం లో చంద్రబాబు గారు విదేశీ పర్యటనలు చేసిన  దాని మూలంగా రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు అని కాకాని తెలిపారు.  అసలు చంద్రబాబు విదేశీ పర్యటనల పై దర్యాప్తు జరపాలని సభాపతిని కోరారు. 


ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు  మాట్లాడుతూ. తాను ఇప్పటి వరకు నీతి నిజాయితీ గా బ్రతికానని తనను విమర్శించే ముందు వాళ్ళ గురించి వివరాలు ఆలోచించుకోవాలి అంటూ వైసీపీ ఎమ్మెల్యేలపై విమర్శించారు. 


రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను ఎంతో కష్టపడ్డా ను చెప్పారు. అంతే కాకుండా రెండుసార్లు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆయనకు అవార్డ్ లు వచ్చాయని 
బాబుగారు గుర్తు చేశారు రాష్ట్రం లో మొత్తం మీద ఐదు లక్షల ఉద్యోగాలు  తాను తీసుకువచ్చారనీ యువతకు ఎంతో ఉపయోగప డిందని చంద్రబాబు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: