కొన్ని క్షణాల్లో విడుదల చేయనున్న యూనియన్ బడ్జెట్. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతులు మీదుగా యూనియన్ బడ్జెట్ ను విడుదల చేయనున్నారు.బడ్జెట్ లో భరోసా ఎవరికి ఉండబోతోంది..?  బడ్జెట్ విడుదలపై ఆంధ్ర తెలంగాణ రాష్ర్టాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. 
కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరుగుతుందా లేదా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ లో రైతులకు  ఏ విధమైన న్యాయం జరుగుతుంది.? నిరుద్యోగులకు సమస్య పై ఏ విధంగా బడ్జెట్ ను నియమించనున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలును దృష్టిలో ఉంచుకోవాలని ప్రజలు కోరుతున్నారు.అదే విధంగా,ఆంధ్ర ప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ మరియు ప్రత్యేక రైల్వే జోన్ గురించి కూడా ఆలోచిస్తే బావుంటుందని ఆంధ్ర ప్రజలు ఆశా భావంతో ఎదురు చూస్తున్నారు.         


మరింత సమాచారం తెలుసుకోండి: