తెలుగు దేశం ప్రభుత్వం తమ హయాంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తి గా పక్కన పెట్టేసిందని దాన్ని ఎవరూ సరిగ్గా సద్వివినియోగం చెయ్యలేదని టీ.జే సుధాకర్ బాబు  నేడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో  వ్యాక్యానించారు.  ఆరోగ్య శ్రీ పథకం పై  వైయస్సార్సీపీ ప్రభుత్వం చాలా చర్యలు చెపట్టిందని   మొత్తంమీద 492 పక్కన పెట్టిన 108 వెహికల్లను   143.38 బడ్జెట్ కేతాయించారు  మరియు పక్కనబెట్టినా 676 104 వెహికల్లను మళ్ళీ తీసుకువచ్చారని  వాటికి గాను 179.76 కోట్లు కర్చుపెట్టారని చెప్పారు. గత ప్రభుత్వం ఆరొగ్యం గురించి విస్మరించిందని ఆరొగ్యశ్రీ ని నిర్విర్యం చెశారని చెప్పరు .


మరింత సమాచారం తెలుసుకోండి: