సభా సంప్రదయం మరచిన అచ్చం నాయుడు, ప్రశ్నొత్తరల సమయంలొ కంప్రెహెన్సివ్ ఇన్సురెన్స్ ప్రశ్నకి సమాధానంగా ఒక మంత్రి చెప్పిన దానికి అచ్చం నాయుడు గారు పొద్దున్నె లెచి చదువుకుని వచ్చావా అని అడిగారు దానికి టెక్కెలి లొ కుడా అలానే అనుకుంటున్నారని చెప్పరు.
దాని పైన పెద్ద చర్చ జరిగింది. అప్పుడు అచ్చం నాయుడు గారు వేలు చూపించి మాట్లదిన విధానం స్పీకెర్ కి కుడా  చుపించినట్టు ఉందని హౌస్ కి డిక్లేర్  చెసినట్టు  ఉందని గాడికోట  శ్రీకాంత్  రెడ్డి  అన్నరు.  సభలొ హుందాగ వ్యవహరించాలి లెదంటె నియోజక వర్గ ప్రజలు తప్పుగా అనుకుంటారు  అని చెప్పిన దానికి వేలు పెట్టి చుపించడం తప్పుగా ఉందని సభలొ ఎవరు గూండాయుజం చెస్తున్నారొ చెప్పలని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: