రాష్ట్రంలో ఇసుక కొరత నిర్మాణ రంగం పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చెశారు . ఆంధ్రప్రదేశ్ వివాదాలలో మరో వివాదమైన అక్రమ రవాణ మరో తలనొప్పిగా మారింది.ఇసుక అక్రమ రవణలో వైకాపా ఎమ్మెల్యేలు,ఎంపిలు మేమంటేమేమని కొట్టుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఇసుక కొరత వల్ల రాజధాని పనులు నిలిచిపోయాయని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు ఈరోజు ఉదయం టెలీ కాన్ఫెరెన్స్ నిర్వహించి, సమస్య పరిష్కారం కొరకు రైతులు,యువత,మహిలలు,ప్రజలందరు ఎదురు చూస్తున్నారని చంద్రబాబు అన్నారు.
పొరుగు రాష్ట్రాలకు ఇసుక రవాణా చేయటం వల్ల భవణ నిర్మాణం ఆగిపోయింది అని పార్టి ముఖ్యనేతలు చంద్రబాబుతో అన్నారు. దీనిపై త్వరలోఒక పరిస్కారం చూపాలని పెర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: