నేడు జరుగుతున్న అసెంబ్లీ సమావెశాల్లో  ఎనర్జీ డిమాండ్ మీద చర్చ జరుగుతున్నప్పుడు 'చర్చలకు పాల్గొంటు బయటికి వెళ్లి పక్కదోవ పట్టించే విదంగా ప్రెస్ మీట్లు పెదడతారని, ఇప్పుడు ఆయనకే మైక్ ఇవ్వండి మాట్లాడనివ్వండి'  అని జగన్ సభలో డిమాండ్ చెశారు.  


ఈ రోజు జగన్ వేసిన రిపోర్ట్ కమిటీమొత్తమ్ తప్పుడు సమాచారం ఇచ్చిందని  దానికి సంభందించిన  డాకుమెంట్లన్ని తాను చూపెడతారని ప్రజలకు అన్ని తెలియాలని చంద్రబాబు చెప్పారు. అజయ్ కలామ్ మరియు ఆయన పేషీలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అన్ని తప్పుడు సమాచారాలు ఇచ్చారని అవి డాకుమెంట్లకి కాంట్రడిక్ట్ గ ఉంటే రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని చెప్పారు.

ముఖ్యమంత్రి గారు దీని మీద చర్చ పెట్టీ మాట్లాడుంటే దానికి కావలసిన సమాచారం మొత్తం పెట్టుకొచ్చేవాల్లం అని ఆయన ప్రెపేర్ అయినంత వరకు మాట్లాడుతున్నారని "మేము మొత్తం  ప్రిపేర్ అవ్వలెదని" చెప్పారు.  ఈరోజు ఎనర్జీ డిమాండ్స్ మీద చర్చ ఉన్నది ముందుగా తెలుసు కదా అని స్పీకర్ చంద్రబాబు ను ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: