నెల్లూరు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను శనివారం మంత్రి అనిల్ కుమార్ యాదవ్  నెల్లూర్ అంతటా పర్యటించి తెలుసుకున్నారు.నీటి పారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు కార్పొరేషన్ ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని అన్నారు.


పర్యటించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కార్పొరేష్లన్లలో ప్రధాన సమస్యలను గుర్తించామని, అతి త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.అలాగే జిల్లా లోని అన్ని చెరువులను జలాలతో నింపుతామని మంత్రి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: