పర్యటించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కార్పొరేష్లన్లలో ప్రధాన సమస్యలను గుర్తించామని, అతి త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.అలాగే జిల్లా లోని అన్ని చెరువులను జలాలతో నింపుతామని మంత్రి అన్నారు.
పర్యటించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కార్పొరేష్లన్లలో ప్రధాన సమస్యలను గుర్తించామని, అతి త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.అలాగే జిల్లా లోని అన్ని చెరువులను జలాలతో నింపుతామని మంత్రి అన్నారు.