తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నాయుడు సంవత్సరాలలో చేసినంత అభివృద్ధి ఎన్నడూ అయన చెయ్యలేదని వ్యగ్యాస్థ్రాలు కురిపించారు. నిన్న ప్రారంభమైన కీయ మోటార్స్ గురించి మీడియా ముందు మాట్లాడుతూ వైఎస్ఆర్ అవమానిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.               


అనంతపురు కరువు జిల్లా అయినప్పటికీ, నీరు కూడా దొరకానప్పటికీ అక్కడ కియా మోటారు కంపెనీని ఏర్పాటు చేసి, ఉత్పత్తి చేసే స్థాయికి తీసుకువచ్చానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 'వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు ఎప్పుడో ఈ కియా మోటార్స్ తెమ్మని చెప్పారని, వైసీపీ నేతలు అసెంబ్లీలో చెబుతుంటే ఏమనాలో నాకైతే అర్థంకాలేదు.. ఎవరైనా ఇది నమ్ముతారా అంటూ అయన వ్యాఖ్యానించారు.                                                                                      


నిన్న కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ 'మా నాన్న కల.. చంద్రబాబు వేర్చారంటూ వ్యాఖ్య చేశాడు. వాళ్ల తండ్రి కల నేను నెరవేర్చడమేంటి? అంటూ చంద్రబాబు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల మనోభావాల ప్రకారం, వారి ఆశయాల కోసం, యువత ఉద్యోగాల కోసం అతను ఎంతో కస్టపడి పనిచేశారాని సెల్ఫ్ డబ్బా కొట్టారు. అయితే కియా కంపెనీ తండ్రి కల అని చెప్పిన వల్లే, వాళ్ళ పార్టీ నేతలతో కియా కంపెనీ భూస్థాపితం చేస్తాం అని బెదిరించారని చంద్రబాబు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: