కాపులకు    కొండంత అండ

దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు సాక్షాత్తు దైవ సమానులు అని జక్కంపూడి రాజా అన్నారు తమ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకున్న మహానుభావుడు శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన కొనియాడారు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తమ కుటుంబానికి నీ వెన్నంటే నిలిచారని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని చేసుకుంటూ అన్నారు.

కాపు కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చూసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా తమకు అండగా నిలిచారని, చాలా రకాలుగా ఆదుకున్నారని అన్నారు తనకు కుట్లు వేసి  గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చినా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు తన పదవీ కాలంలో సామాజిక వర్గం వారందరికీ అండగా ఉంటానని ఆయన చెప్పారు.

 ప్రతి కాపు సామాజిక వర్గం వారికి న్యాయం జరిగేలా తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు.  కాపు కార్పొరేషన్ కాపు సామాజిక వర్గం అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తానని చెప్పారు ఈ కాపు కార్పొరేషన్ ఏర్పాటు వల్ల ఇతర  సామాజిక వర్గం వారు ఎవరికి ఏ విధమైన అన్యాయం జరగదని, ఈ విషయం మన ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా తెలియజేశారని ఆయన అన్నారు.  కాపు సామాజిక వర్గం అభివృద్ధే ధ్యేయంగా కాపు కార్పొరేషన్ కు 200 కోట్లు కేటాయించారని శ్రీ రాజా తెలిపారు

 ఈ సమావేశంలో శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి గారు  మాట్లాడుతూ పాపులు అందరికీ లంగా ఉండేవారని అన్నారు.    ఈ సమావేశంలో శ్రీయుతులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని.  ఆళ్ల నాని తదితరులు పాల్గొని ప్రసంగించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: