కోడెల శివ ప్రసాద్ రావు .. ఈ పేరు ఎత్తగానే దొంగ దొంగ అంటూ యూట్యూబ్ లో వీడియోలు ప్లే అవుతున్నాయి.. గూగుల్ లో అసెంబ్లీ సామాగ్రిని తీసుకెళ్లి కొడుకు ఆఫీస్ లో భద్ర పరిచిన సమర్ధుడు అని వార్తలు కనిపిస్తున్నాయి. మరి కొన్ని చోట్ల కొత్త ప్రభుత్వం రోడ్డుపై కొడితే ఆసుపత్రిలో పడ్డాడు అని వార్తలు వస్తున్నాయి.. 


అస్సలు ఏంటి ఈ కోడెల శివ ప్రసాద్ కథ అని అనుకుంటున్నారా?  ఆంధ్ర రాజ్యం నా రాజుదే నేను ఏమి చేసిన చూసి చూడనట్టు ఉంటాడు లే నా రాజు అని అనుకున్నాడు. అందుకే అతని అక్రమాలకు తోడుగా కొడుకుని, కూతురుని తోడగ తెచ్చుకున్నాడూ. ఏమి చేసిన అడిగేవారు లేరులే అని ప్రజలను దోచుకుతిన్నాడు. 


కరెక్ట్ గా అలా అనుకున్న సమయానికి అధిష్టానానికి అధికారం పోయే.. ఒక్కో అక్రమం బయటకు వచ్చే పాపం పండింది గుండెపోటు వచ్చింది అని అంటున్నారు నెటిజన్లు. ఇంకా విషయానికి వస్తే కోడెల శివప్రసాద్ పై విరుచుకు పడుతున్నారు నెటిజన్లు. కొత్త ప్రభుత్వం వచ్చిన సమయం నుంచి కోడెల శివ ప్రసాద్ అతని కూతురు, కొడుకు హోదా చూపించి చేసిన మోసాలు అక్రమాలు అన్ని ఒకొకటిగా వెలుగులోకి వచ్చాయి వస్తున్నాయి. 


దీంతో ఆ ఒత్తిడి తట్టుకోలేక అతనికి గుండెపోటు వచ్చింది అని వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు, అయితే నెటిజన్లు మాత్రం వీటిని కాండిస్తున్నారు. నెటిజన్లు ఈ వార్తలపై కామెంట్లు పెడుతూ 'కోడెల పాపం పండుతుంది అందుకే వచ్చింది ఈ గుండె నొప్పి' అని ఒకరు అంటే మరొకరు స్పందిస్తూ 'కోడెల గుండె నొప్పి కూడా ఓ హైటెక్ డ్రామా' అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే కోడెల ఆరోగ్యం ఎలా ఉందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు చరవాణి ద్వారా తెలుసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: