వేదారణ్యంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పది మంది గాయపడ్డారు . ఈ గొడవలో పోలీసు వాహనాలు దగ్ధమయ్యాయి . అగ్రిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది . ఉద్రిక్తత తలెత్తడంతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి . ఇరు వర్గాల్లోనూ పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు . వేదారణ్యంలో ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతుంది. విసికె పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు నిచ్చింది.
వేదారణ్యంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పది మంది గాయపడ్డారు . ఈ గొడవలో పోలీసు వాహనాలు దగ్ధమయ్యాయి . అగ్రిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది . ఉద్రిక్తత తలెత్తడంతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి . ఇరు వర్గాల్లోనూ పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు . వేదారణ్యంలో ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతుంది. విసికె పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు నిచ్చింది.