పర్యావరణ కాలుష్య రహితంగా ప్రజలు వినాయక చవితి వేడులు జరుపుకోవాలి. ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుని పూజించుకొని ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. రసాయనాలు కలిగిన విగ్రహాలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకుండా.. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను వినియోగించాలి. వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు మట్టి సహజ రంగులతో తయారు చేసిన విగ్రహాలను వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు.
పర్యావరణ కాలుష్య రహితంగా ప్రజలు వినాయక చవితి వేడులు జరుపుకోవాలి. ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుని పూజించుకొని ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. రసాయనాలు కలిగిన విగ్రహాలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకుండా.. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను వినియోగించాలి. వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు మట్టి సహజ రంగులతో తయారు చేసిన విగ్రహాలను వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు.