అమరావతిపై చంద్రబాబునాయుడు ప్రభుత్వం గెజిట్ను ఇవ్వడం జరిగిందని, 2014 డిసెంబర్ 30వ తేదిన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారని వెల్లడించారు. అంతేకాకుండా అదేరోజున జీవో నెంబర్ 254ను విడుదల చేసి కోర్ కేపిటల్ ప్రాంతాన్ని అందులో ప్రస్తావించడం జరిగింది.బొత్స సత్యనారాయణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా తన శాఖకు సంబంధించిన అమరావతి రాజధానిపై, కోర్ కేపిటల్ ప్రాంతంపై సీఆర్డీఏపై తెలుసుకోకపోవడం వారి అజ్ఞానానికి పరాకాష్ట అన్నారు. ప్రభుత్వంలో ఒక కీలకమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడటం సమంజసంకాదు. బొత్స సత్యనారాయణ మాటలు వింటుంటే ఆయన చేత సీఎం జగన్ మాట్లాడిస్తున్నారనే అనుమానం కలుగుతోంది. తన శాఖకు సంబంధించి ఒక చిన్న విషయం కూడా తెలుసుకోకుండా ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నందుకు ఆయన రాష్ట్ర ప్రలకు క్షమాపణ చెప్పాలి. ఆయన చేస్తున్న ఈ విషప్రచారం కారణంగా ఆయన మంత్రిగా అనర్హుడన్నారు.
అమరావతిపై చంద్రబాబునాయుడు ప్రభుత్వం గెజిట్ను ఇవ్వడం జరిగిందని, 2014 డిసెంబర్ 30వ తేదిన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారని వెల్లడించారు. అంతేకాకుండా అదేరోజున జీవో నెంబర్ 254ను విడుదల చేసి కోర్ కేపిటల్ ప్రాంతాన్ని అందులో ప్రస్తావించడం జరిగింది.బొత్స సత్యనారాయణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా తన శాఖకు సంబంధించిన అమరావతి రాజధానిపై, కోర్ కేపిటల్ ప్రాంతంపై సీఆర్డీఏపై తెలుసుకోకపోవడం వారి అజ్ఞానానికి పరాకాష్ట అన్నారు. ప్రభుత్వంలో ఒక కీలకమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడటం సమంజసంకాదు. బొత్స సత్యనారాయణ మాటలు వింటుంటే ఆయన చేత సీఎం జగన్ మాట్లాడిస్తున్నారనే అనుమానం కలుగుతోంది. తన శాఖకు సంబంధించి ఒక చిన్న విషయం కూడా తెలుసుకోకుండా ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నందుకు ఆయన రాష్ట్ర ప్రలకు క్షమాపణ చెప్పాలి. ఆయన చేస్తున్న ఈ విషప్రచారం కారణంగా ఆయన మంత్రిగా అనర్హుడన్నారు.