వీరందరిని కూడా ఇప్పటికే రిమాండ్ విధించారు. మరోవైపు ప్రజాప్రతినిధులే అక్రమాలకు స్వయంగా పాల్పడుతున్నట్లు కూడా టిటిడి అధికారులు గుర్తించారు. ఒక ఎం ఎల్ సి విఐపికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ దుర్వినియోగం చేస్తున్నట్లుగా కూడా టీటీడీ అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా వరుస రోజుల్లో శ్రీవారి దర్శనానికి వస్తుండడం ప్రోటోకాల్ దర్శనాన్ని కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే టీటీడీ జారి చేస్తుండగా ఇతర వ్యక్తులను వెంట పెట్టుకుని శ్రీ వారి ఆలయం దర్శనాన్ని సౌఖర్యాన్ని ఎంఎల్సికి కల్పిస్తుంటే వారికి సంబంధించినటువంటి వెసులు బాటును దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించి అతనిని బ్లాక్ లిస్టులో ఉంచారు.
వీరందరిని కూడా ఇప్పటికే రిమాండ్ విధించారు. మరోవైపు ప్రజాప్రతినిధులే అక్రమాలకు స్వయంగా పాల్పడుతున్నట్లు కూడా టిటిడి అధికారులు గుర్తించారు. ఒక ఎం ఎల్ సి విఐపికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ దుర్వినియోగం చేస్తున్నట్లుగా కూడా టీటీడీ అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా వరుస రోజుల్లో శ్రీవారి దర్శనానికి వస్తుండడం ప్రోటోకాల్ దర్శనాన్ని కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే టీటీడీ జారి చేస్తుండగా ఇతర వ్యక్తులను వెంట పెట్టుకుని శ్రీ వారి ఆలయం దర్శనాన్ని సౌఖర్యాన్ని ఎంఎల్సికి కల్పిస్తుంటే వారికి సంబంధించినటువంటి వెసులు బాటును దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించి అతనిని బ్లాక్ లిస్టులో ఉంచారు.